ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్కు మరో నాలుగైదు నెలల్లో వ్యాక్సిన్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు చైనా, అమెరికా సహా భారత్లోని పలు పరిశోధనా సంస్థలు విశేషంగా కృషిచేస్తున్నాయి. ఈ
Category: OTHER NEWS
దశాబ్దాల తర్వాత ఆ గ్రామ ప్రజలు ఎవరెస్ట్ శిఖరాన్ని చుశారు
కాలుష్యం కారణంగా కానరాకుండా పోయిన హిమనగ శిఖరం ఎవరెస్ట్ కనిపించేసరికి సింఘవాహిని గ్రామ ప్రజలు పరవశులైపోయారు. దశాబ్దాల తర్వాత మళ్లీ ఎవరెస్ట్ శిఖరాన్ని చూడగులుగుతున్నామన్నారు. గ్రామ సర్పంచ్
13 దేశాల నుంచి 64 విమానాల ద్వారా
భారత్కు చెందిన విద్యార్థులు, యాత్రికులు, ఇతరులు వేల సంఖ్యలో ఇతర దేశాల్లో చిక్కుకుపోయారు. వీరిని వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాయు,
పెళ్లికి 50, అంత్యక్రియలకు 20 మంది దాటొద్దు
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సోషల్ డిస్టాన్సింగ్ పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లిళ్లు, చావులకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. పెళ్లి
కొవిడ్-19 పోరాటంపై హెచ్డిఎఫ్సి బ్యాంక్ గీతం విడుదల
HumHaarNahiMaanenge (మేము ఓటమిని అంగీకరించం) పేరుతో ప్రజలందరిలో సకారాత్మక భావనలను ప్రేరేపించే గీతాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ విడుదల చేసింది. కొవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా ఒక్కతాటి పైకి వచ్చి,
రాష్ట్ర వ్యాప్తంగా 1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు లేవు
ప్రభుత్వం కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్డౌన్ నేపద్యంలో తరగతులు నిర్వహించే అవకాశం లేదు. ఇప్పటికే తరగతులు, పరీక్షలు నిర్వహించాల్సిన సమయం కూడా దాటడంతో ప్రభుత్వం కీలక
పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై కొత్త హెచ్చరికలు
పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ముద్రించే ఆరోగ్య హెచ్చరికలకు కొత్త వాటిని చేరుస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మే 4న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్
జేఈఈ, నీట్ పరీక్షా తేదీలు ప్రకటించిన ప్రభుత్వం
లాక్డౌన్ కారణంగా వాయిదాపడ్డ ఐఐటీ, జేఈఈ, నీట్ పరీక్షా తేదీల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్
కరోనా వైరస్ను అంతం చేసే యూవీ బ్లాస్టర్
కరోనా వైరస్ను నిర్మూలించేందుకు డీఆర్డీవో అభివృద్ధి చేసిన యూవీ డిసెన్ఫెక్షన్ టవర్ ఇది. అతినీలలోహిత కిరణాలను వెదజల్లడం ద్వారా ఇది పరిసరాల్లోని వైరస్ను చంపేస్తుంది. రసాయనాల వాడకాన్ని
కరోనా పోరుకు ఐఐటీ మద్రాస్ వైరస్ ఫ్రీ వస్త్రాలు
కోవిడ్పై పోరుకు ఐఐటీ మద్రాస్లోని మ్యూజ్ వేరబుల్స్ సంస్థ ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. వస్త్రాలపై కరోనా వైరస్ అంటుకోకుండా చేసే నానోస్థాయి కోటింగ్ పదార్థాన్ని అ