ఏపీ రాష్ట్ర హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా నియమితులైన బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్ రెడ్డి, కన్నెగంటి లలితకుమారి మే 2న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి
Category: ANDHRAPRADESH
‘గురు స్మరణలో’ ఆవిష్కరించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘గురు స్మరణలో’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సీనియర్ పాత్రికేయుడు బూదరాజు రాధాకృష్ణ 88వ జయంతి సందర్భంగా ఆయన శిష్య
సీఏ పరీక్షలు మళ్లీ వాయిదా
వచ్చే నెల 19 నుంచి జూలై 4 వరకూ జరగాల్సిన సీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటిని జూలై 29 నుంచి ఆగస్టు 16 వరకూ నిర్వహిస్తామని
ఏపీలో మద్యం ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతి
ఏపీలో మద్యం ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రభుత్వ అనుమతితో మే 3న 20 డిస్టలరీలు తెరుచుకన్నాయి. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా మద్యం ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతిచ్చింది.
దేశంలో ఆ టెస్టుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం
కోవిడ్ టెస్టుల్లో ఏపీ రికార్డు దేశంలో కోవిడ్ టెస్టుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు లక్షకుపైగా టెస్టులు నిర్వహించినట్టు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మే 1న
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారు సంప్రదించండి
ఏపీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలు, కార్మికులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఖర్చుతోనే కూలీలు,