గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రపంచంలోని చాలా అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందంజలో ఉంది.
Category: ANDHRAPRADESH
చైనా జూమ్కు పోటీ.. తెలుగోడి 42 యాప్
చైనా ‘జూమ్’ యాప్కు దీటైన వీడియో కాన్ఫరెన్స్ యాప్ రూపొందించినవారికి భారత ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. బెజవాడకు చెందిన రాజశేఖర్ (35) అనే టెకీ. ప్రభుత్వం
ఎంపీ సీఎం రమేశ్కు ఢిల్లీలో కీలక బాధ్యతలు
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. పార్లమెంట్లో అత్యంత కీలకమైన వాటిలో పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) ఒకటన్న విషయం తెలిసిందే.
ఐటీ మంత్రికి మరో శాఖ అప్పగింత
మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి తాజాగా మరో శాఖ ఏపీలో ఇప్పటికే ప్రభుత్వ ప్రాధాన్య కీలక శాఖలైన పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ తదితర శాఖలను నిర్వహిస్తున్న మంత్రి మేకపాటి
ఏపీలో 8 కొత్త ఫిషింగ్ హార్బర్లు
కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై సమీక్ష ఏపీ రాష్ట్ర మత్స్యకారులెవరూ ఇతర రాష్ట్రాలకు వలస పోకూడదని.. రెండున్నర, మూడేళ్ల వ్యవధిలో ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి
మా పిల్లలకు ఇంగ్లీషు మీడియమే కావాలి
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తల్లిదండ్రులు జై ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశపెట్టాలన్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తల్లిదండ్రులు జై కొట్టారు. ఈ మేరకు
ఏపీలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఊరట
కనీస విద్యుత్ ఛార్జీలు పూర్తిగా రద్దు లాక్డౌన్ ప్రభావంతో కుదేలైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు ఊరట కలిగించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేసింది.
ఏపీలో తగ్గిన రెడ్ జోన్లు
కేంద్రం తాజా మార్గదర్శకాల మేరకు ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి కేసులు ఉన్న ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించుకోవచ్చు. ఈ నేపథ్యంలో పాజిటివ్ కేసు నమోదైతే.. గ్రామీణ ప్రాంతాల్లో
ఒక్కపూటలో రూ. 1,299 కోట్ల పింఛను పంపిణీ
లాక్డౌన్, కరోనా విపత్కర పరిస్థితిల్లోనూ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితర పింఛనుదారుల చేతికి ఒక్కపూటలోనే ప్రభుత్వం రూ. 1299.14 కోట్లు
జూన్ 11 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు
ఏపీ రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలకు జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. క్యాలెండర్ ఇయర్ ప్రకారం జూన్ 11 వరకు