గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రపంచంలోని చాలా అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందంజలో ఉంది.
Author: admin
కరోనా వైరస్ను అంతం చేసే యూవీ బ్లాస్టర్
కరోనా వైరస్ను నిర్మూలించేందుకు డీఆర్డీవో అభివృద్ధి చేసిన యూవీ డిసెన్ఫెక్షన్ టవర్ ఇది. అతినీలలోహిత కిరణాలను వెదజల్లడం ద్వారా ఇది పరిసరాల్లోని వైరస్ను చంపేస్తుంది. రసాయనాల వాడకాన్ని
కరోనా పోరుకు ఐఐటీ మద్రాస్ వైరస్ ఫ్రీ వస్త్రాలు
కోవిడ్పై పోరుకు ఐఐటీ మద్రాస్లోని మ్యూజ్ వేరబుల్స్ సంస్థ ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. వస్త్రాలపై కరోనా వైరస్ అంటుకోకుండా చేసే నానోస్థాయి కోటింగ్ పదార్థాన్ని అ
కిరాణా దుకాణాలకు ప్రత్యేక పోర్టల్
గతేడాది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను అనుసంధానం చేస్తూ తెలంగాణ స్టేట్ గ్లోబల్ లింకర్ నెట్ వర్కింగ్ పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా
ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షి్ప 2022కు వాయిదా
వచ్చే ఏడాది జరగాల్సిన ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షి్పను 2022కు వాయిదా వేశారు. జపాన్లోని ఫుకౌకాలో 2022, మే 13-29 తేదీల్లో పోటీలు జరుగుతాయని అంతర్జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య
చైనా జూమ్కు పోటీ.. తెలుగోడి 42 యాప్
చైనా ‘జూమ్’ యాప్కు దీటైన వీడియో కాన్ఫరెన్స్ యాప్ రూపొందించినవారికి భారత ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. బెజవాడకు చెందిన రాజశేఖర్ (35) అనే టెకీ. ప్రభుత్వం
ఎంపీ సీఎం రమేశ్కు ఢిల్లీలో కీలక బాధ్యతలు
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. పార్లమెంట్లో అత్యంత కీలకమైన వాటిలో పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) ఒకటన్న విషయం తెలిసిందే.
తన చిన్నారికి వింత పేరు పెట్టిన ఎలాన్ మస్క్
టెస్లా సంస్థ యజమాని ఎలాన్ మస్క్ తనకు కొడుకు పుట్టాడని ప్రకటించాడు. తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని ట్వీట్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్త పరిచాడు. ఓ
పీపీఈ కిట్ల ఉత్పత్తిలో భారత్ రికార్డు
కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభ దశలో భారత దేశం కనీసం రోజుకు ఒక పీపీఈ కిట్ను అయినా తయారు చేసేది కాదు. అటేవంటిది రెండు నెలల్లోనే రోజుకు
ఒక్క నెలలో దేశవ్యాప్తంగా 12.2 కోట్ల ఉద్యోగాలు ఢమాల్!
కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా 12.2 కోట్ల ఉద్యోగాలు హుళుక్కయ్యాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అంచానా వేసింది.