కరోనా కట్టడికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే మే చివరి వరకు లాక్
Author: admin
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
తెలంగాణలో ఏప్రిల 30న రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిధాన్యం కొనుగోలు చేసినట్లు రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఇవాళ ఒక్కరోజే 3 లక్షల 32
రంగనాయకసాగర్ రిజర్వాయర్ మూడో పంపు ప్రారంభం
సిద్దిపేట జిల్లాలో రంగనాయక సాగర్ రిజర్వాయర్ 3వ పంపు సెట్ను మంత్రి హరీశ్రావు ఏప్రిల 30న స్విచ్ ఆన్ చేసి చిన్నకోడూరు మండలం సంధులపూర్ వద్ద పంపును
గ్రీన్ జోన్లో మేఘాలయ!
మేఘాలయ రాష్ట్రంలోని పది జిల్లాలను గ్రీన్ జోన్లుగా మేఘాలయ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం పదకొండు జిల్లాల్లో తూర్పు కాశీ జిల్లా మినహా, మిగిలిన జిల్లాల్లో కొత్తగా
తెలంగాణలో ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు
తెలంగాణలో ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును రాష్ట్ర ఉన్నత విద్యామండలి పొడిగించింది. ఆలస్య రుసుం లేకుండా మే 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. ఎంసెట్,
దెబ్బకు 160 కోట్ల మంది ఉద్యోగుల జీవనోపాధి!
కరోనా ప్రభావం అసంఘటిత రంగంపైనే తీవ్రంగా ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ దెబ్బకు 160 కోట్ల మంది ఉద్యోగులు,
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగుల వేతనాల్లో 10- 50శాతం కోత
కరోనా సంక్షోభం నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల వేతనాల్లో 10 నుంచి 50శాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారు సంప్రదించండి
ఏపీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలు, కార్మికులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఖర్చుతోనే కూలీలు,
అరుదైన ఘనత సాధించిన సానియా మీర్జా
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా ఏప్రిలు 30న అరుదైన ఘనత సాధించింది. ఆసియా/ఓషియానియా జోన్ నుంచి ఫెడ్ కప్ హార్ట్ అవార్డుకు నామినేట్ అయిన తొలి