కొలంబియాకు చెందిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు జిన్నెత్ బెడోయా లిమాకు ఈ యేటి యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ దక్కింది. లాటిన్ దేశం కొలంబియాలో జరుగుతున్న సాయుధ
Month: May 2020
ఈ ఏడాది పులిట్జర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది?
అమెరికాకు చెందిన నల్లజాతి రచయిత కోల్సన్ వైట్హెడ్కు ఈ ఏడాది పులిట్జర్ ప్రైజ్ దక్కింది. పులిట్జర్ అవార్డును రెండవ సారి గెలుచుకున్న నాలుగో రచయిత కోల్సన్. ఆఫ్రికా-అమెరికా
లాంగ్ మార్చ్-5బీ రాకెట్ను ప్రయోగించిన చైనా
వ్యోమగాములను నింగిలోకి పంపాలనుకుంటున్న చైనా మరో ముందడుగు వేసింది. అత్యంత శక్తివంతమైన లాంగ్ మార్చ్-5బీ రాకెట్ను ఇవాళ డ్రాగన్ దేశం విజయవంతంగా ప్రయోగించింది. వెన్చాంగ్ స్పేస్ లాంచ్
కరోనాకు 4 ఔషధాలు గుర్తించిన భారత సంతతి వైద్యుడు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్కు మరో నాలుగైదు నెలల్లో వ్యాక్సిన్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు చైనా, అమెరికా సహా భారత్లోని పలు పరిశోధనా సంస్థలు విశేషంగా కృషిచేస్తున్నాయి. ఈ
కిమ్ జోంగ్ఉన్కు ప్రపంచయుద్ధ స్మారక పతకం ప్రదానం
నాజీ జర్మనీపై విజయం సాధించి 75 సంవత్సరాలు పూర్తియను సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లదీమిర్ పుతిన్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ఉన్కు రెండో ప్రపంచయుద్ధ స్మారక
దశాబ్దాల తర్వాత ఆ గ్రామ ప్రజలు ఎవరెస్ట్ శిఖరాన్ని చుశారు
కాలుష్యం కారణంగా కానరాకుండా పోయిన హిమనగ శిఖరం ఎవరెస్ట్ కనిపించేసరికి సింఘవాహిని గ్రామ ప్రజలు పరవశులైపోయారు. దశాబ్దాల తర్వాత మళ్లీ ఎవరెస్ట్ శిఖరాన్ని చూడగులుగుతున్నామన్నారు. గ్రామ సర్పంచ్
13 దేశాల నుంచి 64 విమానాల ద్వారా
భారత్కు చెందిన విద్యార్థులు, యాత్రికులు, ఇతరులు వేల సంఖ్యలో ఇతర దేశాల్లో చిక్కుకుపోయారు. వీరిని వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాయు,
పెళ్లికి 50, అంత్యక్రియలకు 20 మంది దాటొద్దు
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సోషల్ డిస్టాన్సింగ్ పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లిళ్లు, చావులకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. పెళ్లి
కొవిడ్-19 పోరాటంపై హెచ్డిఎఫ్సి బ్యాంక్ గీతం విడుదల
HumHaarNahiMaanenge (మేము ఓటమిని అంగీకరించం) పేరుతో ప్రజలందరిలో సకారాత్మక భావనలను ప్రేరేపించే గీతాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ విడుదల చేసింది. కొవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా ఒక్కతాటి పైకి వచ్చి,
ఇండియన్ నేవీ ఆపరేషన్ సముద్ర సేతు
లాక్డౌన్ కారణంగా ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగా ఇండియన్ నేవీ సముద్ర